Home » cm jagan
జనవరి 3 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
రాజధాని రైతులు, ప్రజలకు అండగా నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న
ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఆనాడు అసెంబ్లీలో జగన్ ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు.
ఏపీలో 2020 జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సిన గ్రామ సచివాలయ పాలన వాయిదా పడింది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీ వరకు వాయిదా
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు అని చెప్పిన వ్యక్తే.. ఇవాళ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని.. అదే పని చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తారు అనే వార్తలు దుమారం రేపుతుండగా.. దీనిపై స్పందించిన బొత్స.. రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం కానీ ఇబ్బంది కా�
ఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో
ఆస్క కేటీఆర్ పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్లో కేటీఆర్ సమాధానాలిస్తున్నారు. పలు ప్రశ్నలపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ రాజధాని అంశానికి బదులిచ్చారు. ఆరు నెలల పాటు జగన్ చేసిన పరిపాలన బాగుందని అన్నారు. ఇక రాజధ�
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. మూడు రాజధానుల అంశంపై విమర్శలు చేశారు. అసలు
విశాఖ ఉత్సవ్ను ప్రారంభించారు సీఎం జగన్. 2020, డిసెంబర్ 28వ తేదీ శనివారం విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా విశాఖ నగర వాసులు, వైసీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం RK బీచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారికంగా ఉత్సవ్ను ప్రారంభించారు. రె�