Home » cm jagan
ఏపీలో ప్రజల ఇంటికే పలు సేవలు అందించేందుకు కౌంట్డౌన్ మొదలైంది. 2020 జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో సరికొత్త పాలన స్టార్ట్ కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభ�
జీఎన్ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది.
రాజధాని మార్పుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి నుంచి కేవలం సచివాలయం మాత్రమే విశాఖకు తరలిపోతుందని స్పష్టం చేశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇవాళ(డిసెంబర్ 27,2019) మౌన దీక్షకు దిగనున్నారు. ఏపీలో మూడు
ఆయనో ఎంపీ.. అధికార పార్టీలో ఉన్న నాయకుడు. తిరుపతి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సమస్యలు చెప్పుకుందామని వచ్చే నియోజకవర్గ జనానికి ఈయన అసలే కనిపించడం లేదు. ఆ ఎంపీ ఎవరో మీకు తెలుసుకోవాలని ఉందా? ఆయనే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్… ఆఖరి ని
అమరావతిపై అధికారిక నిర్ణయానికి సమయం దగ్గర పడుతోంది. మూడు రాజధానులకు ఏపీ కేబినెట్ అధికారిక ముద్ర వేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. గత 9 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలు కేబినెట్ ప్రకటన అనంతరం సద్దుమణుగుతాయా ? రాజధానికి వేల ఎకరాలు భూములు ఇచ్చి
ఏపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. 7 జీవోల ద్వారా రూ.394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పాలనా అనుమతులు లభించాయి.
విశాఖలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి, విశాఖ నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ రాజీనామా చేశారు. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు.
ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా జిల్లాల్లోని అన్ని చెక్ పోస్టులపై కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.డిసెంబర్ 31లోగా అన్నిజిల్లాల్లోను చెక్ పోస్టుల్ని పూర్తిస్థాయిలో ప్రారంభించాలనీ అన్ని వ
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ లో వెంకయ్యనాయుడు తన