Home » cm jagan
పరిపాలన రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి పరిపాలన రాజధాని అవుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలో పరిపాలన
ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ నివేదికతో ఆందోళనకు గురైన రాజధాని ప్రాంత రైతులు బీజేపీ నేత పురంధేశ్వరిని కలిశారు. మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు
ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్.. మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది. మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి స్వాగతించగా… ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు రాజధానుల ఆలోచనను �
మెగాస్టార్ చిరంజీవి.. తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై చిరంజీవి స్పందించారు. సీఎం జగన్ ప్రతిపాదించిన త్రీ కేపిటల్ ఫార్ములాకు చిరంజీవి మద్దతు తెలిపారు. మూడు రాజధాన�
ఏపీ రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక దుమారం రేపింది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ప్రకంపనలు సృష్టించింది. అమరావతి రైతులు ఆందోళన బాట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులతో పాటు అభిమానుల నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వారి కంటే ప్రత్యేకంగా మాజీ మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెల�
నర్సింగ్ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. స్టైఫండ్ భారీగా పెంచారు. ఇప్పుడు ఇస్తున్న స్టైఫండ్ ను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని
అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టుపై రైతులు భగ్గుమన్నారు. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై
అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ �