Home » cm jagan
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని మార్పుపై అటు ప్రజల్లో ఇటు రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం అయింది. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లను ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఏపీ రాజధాని అమరావతిపై పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని
ఏపీలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలకు రవాణశాఖ మంత్రి పేర్ని నాని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతు చూస్తామని, తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. రానున్న
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో అమ్మఒడి ఒకటి. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. 42 లక్షల 80వేల మంది లబ్ధిదారులను
జనసేనాని పవన్ కళ్యాణ్ పై తుళ్లూరు పోలీసులు కేసు పెట్టనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన వపన్.. సెక్షన్ 144, 30 యాక్ట్ ను బ్రేక్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంత్రులు టార్గెట్ చేశారు. రాజధాని విషయంలో పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. ఓ నటుడిగా పవన్ ఎప్పుడూ ఏదో నటిస్తూనే
రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని,
ఆంధ్రప్రదేశ్ లో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు అయింది. అమరావతి-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కనెక్టు టు ఆంధ్రా సొసైటీని ఏర్పాటు చేసింది.