Home » cm jagan
హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు దగ్గరకు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారని ఆరోపించారు.
R5 జోన్లో ఇళ్లస్థలాల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
ఏపీ నిరుద్యోగులకు గుడ్న్యూస్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు నివసిస్తే అంటరానితనం అంటూ అడ్డుకుంటారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా..? అని మండిపడ్డారు.
నేడు మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
వైసీపీ పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. రూ.2వేల నోటు రద్దు చేయాలని ఆర్బీఐకి లెటర్ రాశానని చెప్పారు.
విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 14వ స్థానానికి పడిపోయిందని..వైసీపీ నేతల బెదిరింపులతో కమీషన్ల దందాలకు భయపడి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఏ ఒక్క పెట్టుబడిదారుడు ముందుకు రావటంలేదని అన్నారు.
ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారని తెలిపారు.
సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. ‘పాపం పసివాడు’ సినిమాను మన సీఎంతో ఎవరైనా తీస్తారని ఆశిస్తున్నా అంటూ ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధుల విడుదల