Home » cm jagan
ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు వస్తాయని.. ఒకవేళ టీడీపీ- జనసేన కలవకపోయినా చంద్రబాబు 100 సీట్లతో గెలుస్తారని గోనె జోస్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో పాలన అంతా రివర్స్ పద్ధతిలో జరుగుతోందని రివర్స్ గేర్లు వేసుకుంటూ సీఎం జగన్ స్పీడ్ గా వెళ్తున్నారని..దీని ఫలితంగా వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్ కన్నార్పకుండా అబద్ద
అమరావతిని స్మశానంలా మార్చారు
ధర్మవరంలో ఏ రైతుకి అన్యాయం జరుగనివ్వనని స్పష్టం చేశారు. టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న రైతులకు కూడా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల పరిహారం ఇప్పించానని తెలిపారు.
మోదీ ప్రాపకం లేకపోతే బయటపడలేమని బాబు భయం
CM Jagan మళ్లీ పాత పాటే
వైఎస్సార్ కు నమ్మకంగా పని చేసిన కొణతాలను జగన్ దూరంగా పెట్టారని వెల్లడించారు. వైఎస్ కంటే జగనే గొప్ప అనే వారే ఆయనకు నచ్చుతారని తెలిపారు. తన తండ్రి వైఎస్సార్ ను పొగిడితే జగన్ కు నచ్చదన్నారు.
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
వైసీపీ ప్రభుత్వాం ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు.
Twitter: రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ట్విట్టర్ బ్లూటిక్ కూడా పోయింది. అందుకు పలు కారణాలు ఉన్నాయి.