Home » cm jagan
YS Jagan Mohan Reddy : పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టి ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండేలా బాధ్యతలు అప్పగించారు జగన్. నేతలకు దిశానిర్దేశం చేశారు.
స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి 19 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయినా టీడీపీ అభ్యర్థి గెలిచారంటే దానికి ఆర్థిక అంశాలే కారణం. ఆ ప్రలోభాల్లో తెలంగాణలో జరిగిన ఘటన పునరావృతం కాకపోవడం చంద్రబాబు నాయుడు అదృష్టం అని గన్నవరం ఎమ�
గడప గడపకు మన ప్రభుత్వంపై వర్క్షాప్
పార్టీ నేతలతో సీఎం జగన్ కీలకభేటీపై ఉత్కంఠ..
ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎవరి భవిష్యత్తు ఏంటి అనే దానిపై జగన్ క్లారిటీ ఇచ్చేస్తారని.. (CM Jagan)
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైందో.. నా పరిస్థితి కూడా అలాగే అవుతుందని హైదరాబాద్ వచ్చా. చాలా ప్రీ ప్లాన్డ్గా నాపై కుట్ర జరిగింది. మూడు సంవత్సరాలనుంచి నన్ను వాడుకున్నారు. నా నియోజకవర్గ ప్రాంతంలో ఇసుక మాఫియా దోచుకుం�
డబ్బులు చేతులు మారాయి..
మహిళల స్వాలంభన సాధికారత లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా రూ. 2,25,330.76 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేయడం జర�
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం ఎనిమిది రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 42 గంటల 12 నిమిషాలపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. మొత్తం 27 బిల్లులకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో, బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చూతూ తీర్మానం చేసినట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. దళితుడు మరో మతంలోకి వెళ్లినంత మాత్రాన జీవన స్థితిగతుల్లో మార్పు ఉండదని అందరికీ తెలుసు. మతం మారినందుకు వాళ్లకు రావాల్సిన ఎస్సీ