Home » cm jagan
ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జగన్.. రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందన్నారు సీఎం జగన్. జూలైలో విశాఖకు వెళ్తామని మంత్రులతో చెప్పార
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంటలను అమ్ముకునే సమయంలో రైతులు దళారుల చేతిలో మోస పోకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ జెండాను ఎగురవేసి నేతలు, కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యక
పోలీస్ వ్యవస్థను పూర్తిగా దిగజార్చారు
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు పడ్డాయి. కొత్తగా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
విశాఖపట్నంలో జరుగతున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’లో భాగంగా శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెట్టుబడుల గురించి వివరించారు. ‘‘ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దీనిపై ఎంవోయూలు కుదుర్చుకున్నాం.
దేశవిదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న దృష్యా అందరి కోసం అన్ని రకాల వంటల్ని సిద్ధం చేయిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్.. రెండు రకాల వంటకాల్ని సిద్ధం చేశారు. రెండు రోజులపాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, శ్నాక్స్, డిన్నర్ వంటివి అందించనున్నారు. ఇందుకోసం వేద
‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’ విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు జరుగుతుంది. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.
ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,090 కోట్లు జమ చేశారు.