Home » cm jagan
ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాకేంతిక లోపంతో గన్నవరంలో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.
మూడో విడత జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమం పల్నాడు (వినుకొండ)లో సోమవారం జరగనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లు గీత కార్మికుడి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేస్తారు. ఇందులో రూ.5 లక్షల్ని కార్మిక శాఖ, మరో రూ.5 లక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే శాశ్వత అంగవైకల్యానికి గురైన కల్ల�
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలు పాల్గొన్నారు.
కొన్ని రోజులుగా ప్రభుత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వనుంది. వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రకట
రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటన..
టీడీపీ అధినేల చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పొడిచేది, చంపేది.. మొసలి కన్నీళ్లు కార్చేది ఈ పెద్ద మనిషే అని చంద్రబాబును ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఫొటో షూట్, డ్రోన్ షాట్ల కోసం గోదా
సీఎం జగన్ తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కోటంరెడ్డి జగన్ తో భేటీ అయ్యారు. కొంతకాలంలో అధికారుల తీరుతో అసంతృప్తిగా ఉన్న కోటంరెడ్డి సీఎంతో భేటీ కోసం పలుమార్లు కోరారు. దీంతో ఎట్టక
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ బహిరంగంగా లేఖ రాశారు. సామాజిక పింఛన్ల తొలగింపు దిశగా జారీ చేస్తున్న నోటీసులను జనసేనాని తప్పు పట్టారు. విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో రద్దు చేయాలని చూడడం విచిత్రంగా ఉంద�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు జగన్ ఢిల్లీలోని జన్ పథ్ చేరుకుంటారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురిని జగన్ కలుస్త