Home » cm jagan
అనకాపల్లి జిల్లా పరవాడ లారస్ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఏ పథకం కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వ పాలన దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా జరిగిందని అన్నారు. ఇప్పుడు లబ్ధిదారులకు నేరుగా, ఏ అవకతవకలూ లేకుండా పథకాలు అందుతున్నాయని చెప్పారు
ఏపీ సీఎం జగన్ నేటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సీఎం పర్యటన కొనసాగనుంది. మూడు రోజులపాటు సాగే పర్యనటలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. పలు ప్రాంతాల్లో
ఢిల్లీలో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు..
సీఎం జగన్ బర్త్ డేను ఘనంగా జరిపేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు.
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం (డిసెంబర్ 13,2022) జరిగిన మంత్రివర్గం భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విజయవాడలో వైసీపీ నిర్వహించిన బీసీ సభపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం బీసీ సభ నిర్వహించటం హాస్యాస్పదంగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్పొరేషన్లు పెట్టిన వైసీపీ ప్రభుత్వం వాటికి ఏ�
జగన్ అనుకున్న పరిస్థితులు ఏపీలో లేవా?
వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే పోలవం పూర్తికాలేదు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు.