Home » cm jagan
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య-2022 అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించనున్నారు. వరుసగా రెండో ఏడాది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభ
అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంపై జగన్ సమీక్షించారు. 2024 ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండాను ఎగురవేయాలని ఆ నియోజకవర్గ నేతలకు పిలుపునిచ్చారు.
కోడి కత్తి శ్రీను తల్లి ఆవేదన
ఏపీ సీఎం జగన్ తో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో రాంగోపాల్ వర్మ సమావేశమయ్యారు. వీరిద్దరు పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు హయాంలో దత్తపుత్రుడితో కలిసి ఆ నలుగురు దోచుకో.. పంచుకో.. తినుకో విధానం అమలు చేస్తే.. ఇప్పుడు ఎక్కడా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుని ఖాతాలో నగదు జమ అవుతోందన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువు మండలాల ప్రకటన చేయాల్సి వచ్చేదన
రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయని సీఎం జగన్ చెప్పారు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని, దీని వల్ల సరిపడా విద్యుత్ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.
కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించిన జగన్
మాది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు.
ప్లాస్టిక్ నిషేధంపై జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.