Home » cm jagan
సొంత కుటుంబానికి రక్షణ కల్పించలేని సీఎం ప్రజలకు ఏం చేస్తారు
సీఎం జగన్ రాజీనామా చేయాలి
వచ్చే నెల 5న ప్రధాని అధ్యక్షతన జరిగే జీ-20 సమావేశానికి సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరు కావాలని ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్లో జరి�
జగన్ పర్యటన సందర్బంగా పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో భారీ వృక్షాలను నరికివేస్తున్నారని ఇదేం ఖర్మరా బాబూ అంటు చంద్రబాబు విమర్శలు సంధించారు.
విభజన హామీలైన ప్రత్యేక హోదా అంశాన్ని నెరవేర్చాలని ప్రధాని మోదీని కోరారు ఏపీ సీఎం జగన్. విశాఖపట్నంలో శనివారం జరిగిన సభలో మోదీతో కలిసి జగన్ పాల్గొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డిలో ఇథనాల్ పరిశ్రమ.. అటు రైతులకు, ఇటు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగం అన్నారు ఏపీ సీఎం జగన్. రూ.270 కోట్లతో నిర్మించబోయే ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు.
పోసాని కృష్ణమురళి.. సినీరంగంలో రచయతగా మొదలయిన ఇతని కెరీర్, ఆ తరువాత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎన్నో సేవలు అందించాడు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. తన నటనా శైలితో ఆకట్టుకుంటున్న ఈ నటుడు రాజకీయ రంగంలోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. 200
175 అసెంబ్లీ స్థానాలను గంపగుత్తగా గెలవాల్సిందే.. ఇదీ వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పెట్టిన టార్గెట్. ప్రస్తుతం టీడీపీ సభ్యులు ఉన్న స్థానాల్లోనూ వచ్చే ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జగన్.
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన కుమార్తెను అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఆలీ పెద్ద కుమార్తె 'ఫాతిమా రెమీజు' మెడిసిన్ చదువుతుంది. ఇటీవలే హైదరాబాద్ లోని ఒక హోటల్లో కుటుంబం మరియు కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ఫాతిమా ఎంగేజ్మెంట్ ని అట్టహాసం
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దర్గాహోన్నూరు గ్రామంలో విద్యుత్ తీగలు తెగి పడడంతో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లి