Home » cm jagan
బాబు కోటలో జగన్
పోలవరంపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రజెంటేషన్పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారని, దమ్ముంటే వైసీపీ నేతలు తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాజధాని అంశం, పోలవరం వంటివి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మూడు రాజధానులపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అవుతోంది. కరోనా తర్వాత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు నాలుగు మాడవీధుల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
మనసానమః.. ఈ లఘుచిత్రానికి డైరెక్టర్ దీపక్ రెడ్డి ఏమంటూ ఈ పేరు పెట్టాడో గాని ప్రతి ఒక్కరి మనసుని దోచుకుంటుంది. ఈ షార్ట్ ఫిలిం చూసిన కొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా డైరెక్టర్ దీపక్ రెడ్డిని అభినందిచారు. తమిళ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కి ఈ షార్ట్ ఫి
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జగనన్న చేయూత నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో 85 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు. ప్రమోషన్ల ద్వారా 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2022-23కు APCRDAలో ఫేజ్-1 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్
మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్
మంత్రులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇవ్వట్లేదంటూ ఫైర్ అయ్యారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఏపీలోని సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు, మూడు రాజధానుల అంశంపై చర్చిస్తారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో అత్యధిక టెక్నాలజీతో నిర్మించారు. �