Home » cm jagan
వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు జగన్. రైతుపై ఒక్క పైసా భారం కూడా పడదని, వ్యవసాయ మోటార్లకు కరెంటు బిల్లంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలుపుతూ రైతులకు ల�
కేంద్రాన్ని ఒప్పిస్తాం.. పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ తెస్తాం
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు నీళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా వరద ప్రాంతాలను సందర్శిస్తున్న సీఎం జగన్ బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రయాణం మొదలు�
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాల్లోని లంక గ్రామాలకు వెళ్లి వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న ముఖ్యమంత్రి.. 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెద
సీఎం జగన్ ను ఇంటికి పిలించి స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా? అంటూ పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
ఏపీ సీఎం జగన్ 2024 ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
సీఎం జగన్ రామాయపట్నం పోర్ట్ ప్రాంతానికి విచ్చేయనున్నారు. ఆయన చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు తీర ప్రాంతమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పోర్ట్ ఏరియాలో హెలికాప్టర్లో ల్యాండ్ అవుత�
పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం జగన్. లెక్కలన్నీ బయటపెట్టి మరీ వారికి లెక్చర్ ఇచ్చారు. అలిగినా, కోపం తెచ్చుకున్నా, బాధపడ్డా చేసేదేమీ లేదని.. వారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చేదని తేల్చి చెప్పారు జగన్.(CMJagan On MLA Tickets)
ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీఏ మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, విపక�