Home » cm jagan
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్
ఆటో ప్రమాద ఘటనపై సీఎం వై.ఎస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
బడికి పంపిస్తే ప్రతి ఏటా 15000 అందిస్తున్నామని వెల్లడించారు. ఎంత మంది ఎక్కువ చదివితే తనకు అంత ఆనందం అన్నారు. పిల్లలు స్కూలుకు వెలితేనే ఆనందం.. అప్పుడె చదువు వస్తుందన్నారు. బడికి వెలితేనే పధకం వస్తుందని ఆనాడే జీవో ఇచ్చామని గుర్తు చేశారు.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని తెలిపారు. జగనన్న అమ్మవడి డబ్బులు నేడు అందజేస్తున్నామని చెప్పారు.
ముందుగా ఒక యూనిట్ భవనాన్ని లీజు ప్రాతిపదికన విట్ యూనివర్సిటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తోన్నారు. ఒక టవర్ లోని 120 ఫ్లాట్ లను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ -డి ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జార�
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది. జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలవనుంది. వారందరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. అగస్టు నుంచి కొత్త జీతాలు అందుకోనున్నారు.
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రెండున్నర గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇక దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలకకు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ఆమోదించనుంది.ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్మన్ల పదవీకాలం పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాలకు కొనసాగించే చట్ట సవరణకు ఆమోదించనుంది.
సీఎం జగన్ రేపటి (శుక్రవారం) ఢిల్లీ పర్యటన రద్దైంది. దీంతో శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశం యధావిధిగా కొనసాగుతుందని సీఎంవో ప్రకటించింది. ఉదయం 11గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశానికి మంత్రులంతా హాజరుకావాలని ఆదేశించింది.
డ్రై ఫ్లవర్ టెక్నాలజీ ద్వారా టీటీడీ, డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా వివిధ కళాకృతులతో తయారు చేస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఫోటో ప్రేమ్లు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ అభినందించా�