Home » cm jagan
రేణిగుంటలో జగన్ సాయం కోసం రోడ్డుపై దంపతులు వేచి ఉన్నారు. భద్రతాసిబ్బంది ద్వారా దంపతులు వినతి పత్రం స్వీకరించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీ మండలం ఇనగలూరులో పాదరక్షల కంపెనీ అపాచీకి సీఎం జగన్ శంకుస్థాపన చేసి...ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరించారు. మొదటి దశలో 350 కోట్లు, మరో ఐదేళ్లలో మరో 350 కోట్లు వెచ్చించనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో లబ్దిదారుల సంఖ్యను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించిందని, లబ్దిదారుల సంఖ్యలో లక్షమందికిపైగా కోత వేసిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గలేదు..!
7 వేల కోట్లతో తిరుపతిలో అపాచీ పరిశ్రమ: సీఎం జగన్
సీఎం వైయస్ జగన్ గురువారం (నేడు) తిరుపతిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా పునర్నిర్మించిన వకుళామాత ఆలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో వకుల మాత ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చి.. ఇవాళ్టి నుంచి భక్త
తిరుపతి సమీపంలోని పాతకాల్వ పేరూరు బండ వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 23వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు టీటీడీ ఈవో శ్రీ ఎవ�
ఏపీలోని నర్సిపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఈ ఘటనపై టీడీపీ లీడర్ అచ్చెన్నాయుడు స్పందించారు.
నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో నోటిఫై చేసిన బార్లన్నింటికీ లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా ప్రాంతాలవారీగా వాటి వేలం కోసం అప్సెట్ ధరను నిర్ణయిస్తారు. అత్యధిక మొత్తం కోట్ చేసిన వారికి లైసెన్సు మంజూరుచేస్తారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా మిగిలిపోయిన 8వేల పోస్టుల భర్తీకి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టిసారించాలని, పోలీస్ రిక్రూట్ మెం