Home » cm jagan
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పెట్రో ధరలపై పన్నులు ఎక్కువ. రాష్ట్రంలో కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున 108 అంబులెన్స్ సేవల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో సంచార పశు అంబులెన్స్ తీసుకురానున్నారు. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
జాలీగా రాజ్యసభకు వెళ్లిపోవచ్చనుకున్న సినీ నటుడు అలీకి.. ఊహించని షాక్ ఇచ్చారు సీఎం జగన్. రాజ్యసభ లిస్ట్లో తన పేరు కచ్చితంగా ఉంటుందంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని కూర్చున్న అలీ.. వైసీపీ అభ్యర్థుల ప్రకటన చూసి అవాక్కయ్యారు. కానీ జగన్ తనకంటూ ఓ పద
గన్నవరం వైసీపీలో ఆదిపత్యం పోరు రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీలో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ పడని క్రమంలో తాజాగా గన్నవరం వంశీ, దుట్టాల పంచాయితీ తాడేపల్లి సీఎం జగన్ వద్దకు చేరింది.
ఈరోజు సాయంత్రానికి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎవరిని పంపిస్తారు? అనే విషయం అధికారిక ప్రకటన రానుంది. ఈక్రమంలో బీసీ సంఘం నేత ఆర్. క్రిష్ణయ్యను వైసీపీ పెద్దల సభకు పంపనుంది. దీనికి సంబంధి సీఎం జగన్ క్రిష్ణయ్య పేరును ఖారారు చేశారు. తాడేపల్లిలో సజ్జల�
CM జగన్ రాజ్యసభకు పంపించే అభ్యర్ధుల పేర్లను దాదాపు ఖరారు చేశారు.
సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలను బందోబస్త్ విధులకు కేటాయించారు.
ప్రతి ఏటా 3 విడతల్లో 13వేల 500 రూపాయల చొప్పున రైతులకు సీఎం జగన్ సాయం అందిస్తున్నారు. ఈ నెల 31న కేంద్రం రూ. 2 వేలు చొప్పున పీఎం కిసాన్ నిధులు ఇవ్వనుంది.
మే 22, 23, 24 తేదీల్లో దావోస్ సదస్సుకు జగన్ హాజరు కానున్నారు. దావోస్ లో విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు.