Home » cm jagan
కొత్త పీఆర్సీ అమలుకు వేర్వేరు జీవోలు
ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వెల్లడించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
వైసీపీ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలే చేస్తుందని విమర్శించారు. తన బలహీనతను అధిగమించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక వైసీపీ ఉండదని జగన్ భయం పడుతున్నారని తెలిపారు.
శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మించనున్నారు.
పేపర్లు లీక్ అవుతుంటే.. పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని మంత్రి బొత్స మాట్లాడటం సరికాదన్నారు. ఆయనను విద్యాశాఖ నుంచి తప్పించాలన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పరుశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్లో..
విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్యసదుపాయాల కొరత ఏర్పడిందని సీఎం జగన్ వివరించారు. ఇందుకోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కుప్పంలో YCP గెలవాలంటే ఏం చేయాలో చెప్పిన జగన్
వైసీపీలో అసంతృప్తులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్