Home » cm jagan
పదవుల్లో కీలక మార్పులు
2024 ఎన్నికలపై జగన్ ఫోకస్
సోనియాను ఢీ కొట్టిన జగన్ తిరిగి కాంగ్రెస్ పార్టీతో పోత్తు పెట్టుకుంటే జనం నవ్వకుంటారని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేనలపై మంత్రి అమర్నాథ్ విరుచుకు పడ్డారు
వైసీపీ అంటే నాకు ద్వేషం లేదన్నారు. కన్నీళ్లు తుడుస్తానని చెప్పి చేయకపోతే గట్టిగా అడుగుతామన్నారు. ప్రజల కన్నీళ్లు తుడవకపోతే గ్రామ సచివాలయాలు ఎందుకు అన్నారు.
విజయవాడలో బాధితురాలిని తాము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని చెప్పారు.
రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి వరదలొచ్చే సమయానికి పోలవరం డ్యాం సైట్ లో జగన్ రెడ్డి కాంట్రాక్టర్ లేకుండా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి అసమర్ధతకు తెలుగుజాతి మూల్యం చెల్లించుకుంటోందన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని అన్నారు. ఇదే తన కోరిక అని చెప్పారు.(Sajjala On Chandrababu)
మంత్రి పదవులకు వస్తాయనుకున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు CM జగన్ షాక్ ఇవ్వటానికి కారణమేంటి..?!
బహిరంగంగా విమర్శలు చేసుకోవడం సరికాదంటూ నేతలకు క్లాస్ తీసుకున్నారు. వివాదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయంటూనే.. ఏమైనా ఇబ్బందులుంటే తనతో చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ సమావేశం తర్వాత సీఎం జగన్ తో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భేటీ అవుతారు. ఇద్దరితో సీఎం జగన్ విడివిడిగా సమావేశం కానున్నారు.