Home » cm jagan
ఏపీ ప్రభుత్వం కొత్త కేబినెట్ దిశగా అడుగులేస్తూ.. పాత మంత్రులను రాజీనామా చేయాలని కోరింది. అలా పాత మంత్రులు మాజీలు అయిపోయినప్పటికీ సీఎం మాటను వేదంగా భావిస్తూ.. తమ పని తాము చేసుకుని..
ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డికి మంత్రులను తొలగించేలా నిర్ణయాధికారం ఎక్కడినుంచి వచ్చిందని జీవీఎల్ ప్రశ్నించారు.
మంత్రి పదవి దక్కలేదని కొందరు ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తి టీ కప్పులో తుఫాను లాంటిదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కోటంరెడ్డి
25 మందితో జాబితా రిలీజ్ చేశారు. 11 మంది పాత మంత్రులు, 14 మంది కొత్త వారితో కొత్త కేబినెట్ కూర్పు చేశారు.
జగన్ కొత్త కేబినెట్లో 11మంది పాత మంత్రులకు మరోసారి అవకాశం దక్కింది. మంత్రులంతా రేపు ఉదయం 11.31 నిమిషాలకు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ముందుగా ప్రకటించిన తిప్పే స్వామిని తప్పించి ఆదిమూలపు సురేశ్ కు అవకాశం కల్పించారు. తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేశ్ కు చోటు దక్కింది.
బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, పి. రాజన్నదొరకు చోటు దక్కింది. గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు కు కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అయింది.
కొనసాగుతారా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమని అన్నారు. శ్రీరాముని కృప వల్ల అంతా మంచే జరుగుతుందన్నారు.
కొత్త మంత్రుల జాబితా రేపు మధ్యాహ్నం కల్లా సిద్ధం కాబోతోంది. సీఎంవో అధికారులు ఈ లిస్ట్ను తీసుకుని గవర్నర్ విశ్వభూషణ్ దగ్గరకు వెళ్తారు.