Home » cm jagan
రాష్ట్రానికి సంబంధించి కేంద్రం తరఫున చేసిన మంచి పనులన్నింటికి ఏపీ ప్రజల తరఫున ఎలాంటి సంకోచాలు, రాజకీయాలకు తావు లేకుండా సంతోషం తెలుపుతున్నానని, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా..
భేటీ అయిన తర్వాత టిక్కెట్ ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదికను ఇవ్వనుంది. ఇప్పటికే టిక్కెట్ల ధరల ప్రతిపాదనలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.
పదవులు ఆశించకుండా పార్టీ కోసం నిజాయితిగా పనిచేసినట్లు చెప్పారు కమెడీయన్ అలీ.
నట సింహం నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల ధరల అంశంపై తనదైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డిని కలవబోనని బాలకృష్ణ స్పష్టంచేశారు.
ఇదే నేపథ్యంలో కమెడియన్ అలీ కూడా ఏపీ సీఎం జగన్ ని ఇవాళ కలవనున్నారు. ఇప్పటికే విజయవాడకి చేరుకున్న అలీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంపు ఆఫీస్ లో జగన్ ని కలవనున్నారు. అయితే ప్రభుత్వమే..
ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలు, నిధులకు సంబంధించి చట్ట సభల్లో తానే స్వయంగా ప్రస్తావించానని చెప్పిన జీవీఎల్ వైకాపా ఎంపీలు చేసిందేమిటో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఇద్దరూ బంధువులేనని నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా ఆయన..
ప్రైవేట్ గా స్టూడియోలు నిర్మించేందుకు ముందుకు వచ్చే వారికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. సీఎంతో కలిసిన టాలీవుడ్ స్టార్స్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల వర్షం ఆగడం లేదు. శుక్రవారం నుండి ఈ అంశంపై ట్వీట్ చేయడం మొదలు పెట్టిన..
సినీ పరిశ్రమపై జగన్ కక్ష కట్టారని నిన్న సినిమా వాళ్లు మాట్లాడిన మాటలతో అర్థమైందన్నారు. సమస్యా తానే, పరిష్కారమూ తానే., ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. ఇలా కూడా చేయొచ్చని ఊహించలేదన్నారు.