Home » CM K Chandrashekar Rao
మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. టీఆర్ఎస్ అసంతృప్త నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. దండు మల్కాపూర్ లో ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభా
ఓవైపు బీజేపీ, కాంగ్రెస్ హడావుడి చేస్తుంటే.. మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? అసలు గులాబీ వ్యూహం ఏంటి?
తెలంగాణలో లాక్డౌన్ మరోసారి పొడిగించింది ప్రభుత్వం. ప్రగతి భవన్లో సమావేశమైన కేబినెట్... జూన్ 10 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్డౌన్లో మరికొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది సర్కార్. అంతేకాదు.. లాక్డౌన్ సడలిం�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగించడమే బెటర్ అని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించింది. జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ..తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.