Home » CM KCR National Party
జాతీయ పార్టీగా తన పార్టీని కేసీఆర్ ఎలా ముందుకు నడించగలరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు కూడా కొందరు ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలుగా ప్రకటించారు. అయితే, రాష్ట్ర స్థాయిలో రాణించినట్లు జాతీయ స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పటివ
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్.. దానిని అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేసీఆ�
తెలంగాణ భవన్ వేదికగా జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. అనంతరం తమిళనాడుకు చెందిన విదుతాలై చిరుతైగల్ కచ్చె(వీసీకే) నూతనంగా ప్రకటించబోయే జాతీయ పార్టీలో విలీనం కానున్నట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో మార్పు�
తెలంగాణ భవన్ వద్ద సందడి నెలకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడకు చేరుకున్నారు. ఆయనతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర నేతలు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో సర్వసభ్య సమావేశం ప్రారంభం క�
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు నిన్న సాయంత్రమే హైదరాబాద్ కు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రి రేవన్న, పలువురు జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నా�
నవంబర్ 3న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుండగా, ఈనెల 14న నామినేషన్ల దాఖలుకు చివరితేదీ. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటయ్యే బీఆర్ఎస్కు ఆలోగా కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరణ లభిస్తే టీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ తరపున పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) చరిత్ర కొత్త మలుపు తిరగబోతోంది. పార్టీ ఆవిర్భవించిన 21 సంవత్సరాల తరువాత జాతీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ స్థానంలో నూతనంగా ఏర్పాటయ్యే జాత�
జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. పార్టీ అవసరాల కోసం 13 సీట్లుండే చిన్న (జెట్) విమానాన్ని కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో ఏ పార్టీకి కూడా సొంత విమానం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ప్ర�
సీఎం కేసీఆర్ రేపు ఉదయం 11గంటలకు యాదాద్రికి వెళ్లనున్నారు. వచ్చే నెల5న జాతీయ పార్టీని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొంటారు. అదేవిధంగా వచ్చేనెల 5న సిద్దిపేట జిల్లా క�
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు రంగం సిద్ధమైంది. కొతకాలంగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న కేసీఆర్.. అందుకోసం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది.