Home » cm kcr news
తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు!
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 1813 కేసులు నమోదయ్యాయని, 17 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3 వేల 426గా ఉంది. తాజాగా..1801 మంది కోలుకున్నారు.
లాక్డౌన్పై ప్రధానమంత్రి మోదీ 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్డౌన్ను దేశంలో కొనసాగించాలా… లేక ఎత్తివేయాలా అన్నదానిపై నేడు తేల్చనున్నారు. అయితే అంతకుముందు ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. �