Home » CM KCR sensational Comments
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దేశం అర్థం చేసుకుందని, యూపీఏ కన్నా అధ్వాన్నంగా ఫెయిల్ అయ్యిందని విమర్శించారు...
కరెంట్ సంస్కరణల పేరుతో మోదీ ప్రభుత్వం రాష్ట్రాల మెడపై కత్తి పెడుతుందన్నారు. రైతులకు సబ్సిడీ ఇవ్వొద్దని ఒత్తిడి తెస్తోందని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రస్తక్తే లేదన్నారు.
కరోనాతో కూలీలు, రైతులు అల్లాడుతుంటే బడ్జెట్ నిరాశ జనకంగా ఉందన్నారు. గ్రామీణ ఉపాధి పథకానికి రూ.25 వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు.