Home » CM KCR Wife
సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు.