Home » CM KCR Yadadri
యాదాద్రి ఆలయంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. యాదాద్రి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారం కానుకగా సమర�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ముగిసింది. రోడ్డు మార్గాన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆయన యాదాద్రిలో పర్యటించారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు అడిగి తెలుసుకున్నారు.