Home » CM KCR
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతిస్తూ జీవోను విడుదల చేసింది.
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30మంది ఐపీఎస్ లకు బదిలీలు, పోస్టింగ్ లను ఖరారు చేసింది. హైదరాబాద్ సీపీగా
తెలంగాణ ప్రభుత్వం హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల గౌరవ వేతనం పెంచింది. గౌరవ వేతనాన్ని 30శాతం పెంచింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేతనాలు జూన్ 2021 నుంచి
వేడుకల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆహ్వాన పత్రాలను వెంట తీసుకురావాలని కోరారు. ప్రభుత్వమే క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్న ఘనత తెలంగాణదేనన్నారు తలసాని.
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రాష్ట్రంలో అన్ని శాఖల్లో 86 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది.
ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే రైతులు కష్టపడి పండించి వడ్లని ప్రభుత్వం కొనేలా చేస్తానంటూ వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ కు , టీఆర్ఎస్ పార్టీకి చావుడప్పు కొట్టాలని రైతు ఆవేదన యాత్రలో
హుజూరాబాద్ తోపాటు నాలుగు మండలాల పరిధిలో ముందుగా ప్రకటించిన విధంగానే దళితబంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. దళితబంధు విషయంలోనూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు.
యాసంగి ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని చెప్పింది.
మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగులు పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగుల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు.
దేశంలోనే తొలి ఐఏఎంసీ హైదరాబాద్లోని నానక్ రామ్గూడలో ఏర్పాటైంది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ,CM KCR ప్రారంభించారు