Home » CM KCR
21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనునుంది. సీఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేశారు.
గవర్నర్ కు రాజకీయాలతో సంబంధం లేదన్నవారే పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి విషయంలో లేనిది గవర�
ORRపై సీబీఐకి ఫిర్యాదు చేశాం
బలమైన ప్రాంతీయ పార్టీలు 2024లో బీజేపీని తమ సొంత గడ్డపై ఎదుర్కోవడానికి ఒంటరిగానే ఉండాలని, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీలో ఉన్న స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు మద్దతిచ్చేలా నితీశ్ వ్యూహమని సమాచారం.
నల్గొండకు అడిగిన వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూ. 75 కోట్లతో ఐటీ హబ్ ను మంజూరు చేశారు. ఈ ఐటీ హబ్ ను సెప్టెంబర్ నెలలో ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నాది ఆంధ్రా అయితే మరి సోనియాగాంధీది ఎక్కడ, ఇటలీ కదా? చీర, సారే పెడతాం.. రాజకీయాలు చేయొద్దు అని సోనియా గాంధీకి చెప్పే దమ్ముందా..?
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు
ఎల్లమ్మ బండ భూములు, మియాపూర్ భూముల స్కాం ఎందుకు బయట పెడతలేదు కేసీఆర్ అంటూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
సూటు, బూటు వేసుకొని బయటి దేశస్తుల చెవుల్లో పూలుపెట్టిన చిన్నదొర.. తెలంగాణ ప్రజలను, రైతులను మాత్రం పిచ్చోళ్లను చేయలేవు, కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం కాదు.. తెలంగాణ కు గుదిబండ అంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు.