Home » CM KCR
posani krishna murali ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే అభివృద్ది కొనసాగుతుందని పోసాని అన్నారు. ఎన్టీఆర్ తర్వ
trs complaint on Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ ర
ktr hyderabad: గ్రేటర్ ఎన్నికల కదన రంగంలోకి దిగారు మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ ప్రగతి నివేదికను ఆయన విడుదల చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 150 సీట్లలో 50శాతం సీట్లు బీసీలకు కేటాయించ�
pawan kalyan ghmc elections: గ్రేటర్ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకుంది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచార�
Bandi Sanjay fire over CM KCR : బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్..బీజేపీపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నట్లు పేర్కొ�
mla AREKAPUDI GANDHI: అధికార పార్టీ అంటే గ్రూపులు కామన్ అయిపోతున్నాయి. అందులోనూ వేరే పార్టీ నుంచి అధికార పార్టీలోకి వచ్చిన నాయకులపై ఎప్పటి నుంచో ఉంటున్న లీడర్లకు అసంతృప్తి సహజమే. ఇప్పుడు తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీలో అదే కనిపిస్తోంది. గ్రేటర్ పరిధ�
cm kcr letter to pm modi: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని లేఖలో కోరారు. పరీక్షలను హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే జరపడం వల్ల ఇతర అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో �
Bandi Sanjay fire CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం (నవంబర్ 19, 2020) హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్.. ఎంఐఎంకు కొమ్ము క�
వరద బాధితులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చెయ్యలేదని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. సాయం చెయ్యకపోగా.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వరద సాయం ఆపెయ్యాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని కేసిఆర్ విమర్శించారు. కరోనా వచ్చ