Home » CM KCR
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శభవార్త చెప్పింది. 2.73శాతం డీఏ పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.28 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలగనుంది.
ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలు రూ.3లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సభలో బడ్జ�
సీఎం కేసీఆర్, కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధిచేశారు? మాట్లాడతే మిషన్ భగీరథ తో తెలంగాణ అంతా నీళ్లిచ్చామని అటువంటి పథకాన్ని దేశం అంతా అమలు చేస్తామని చెబుతుంటారని అసలు మిషన్ భగీరథ నీళ్లు బట్టలు ఉతకటానికి కూడా పనికి�
మిషన్ భగీరథ నీళ్లు బట్టలు ఉతకడానికి కూడా పనికిరావు
నారసింహుడిని దర్శించుకున్న ముగ్గురు సీఎంలు
యాదాద్రికి చేరుకున్న నలుగురు సీఎంలు
తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మూడు రాష్ట్రాల సీఎంలు యాదాద్రి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తోపాటుఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, చేరుకున్నారు. రెండు చాపర్లలో నలు
ఎనిమిదవ, చివరి నిజాం నవాబు ముకర్రమ్ ఝాకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నేడు ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభ జరుగనుంది. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవార్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలే