Home » CM KCR
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని సీఎం కేసీఆర్ సందర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. నాలుగు గంటలపాటు ఆంజనేయస్వామి సన్నిధిలోనే గడిపారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అని తెలిసి సీఎం కేసీఆర్ ‘డిప్రెషన్’ లో ఉన్నారు అంటూ బీజేపీ నేతల తరుణ్ చుక్ ఎద్దేవా చేశారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందనే విషయం కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని తెలంగాణలో కాంగ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య జీవితం నుంచి బండ ప్రకాశ్ ఎదిగారని పేర్కొన్నారు.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం నామినేషన్ వేయాల్సిందిగా బండా ప్రకాశ్ కు సీఎం సూచించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రగతిభవన్ వద్దకు వెళ్లిన రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన వెంట తెచ్చిన వాహనాన్ని రాజాస
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పోడు భూముల గురించి మాట్లాడుతూ..పోడు భూముల రైతులకు శుభవార్త చెప్పారు. శుభవార్తతో పాటు కొన్ని షరతులు కూడా పెట్టారు. పోడు భూముల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..పోడు భూములకు పట్టాలే కాదు పోడు రైతులకు ‘�
2024 జనవరిలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పట్టాలిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే 317 జీవోను రద్దు చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులను ఆదుక�
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్పై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందాల్సిన నీళ్లను మహారాష్ట్రకు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంపై మండిపడ్డారు. ‘‘కేసీఆర్ నిర్ణయంతో ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్రకు ఇస్తే కరీంనగర్, నిజామ
2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్లను సభ ముందుకు తీసుకొచ్చారు.