Home » CM KCR
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ కంపెనీ చైర్మన్ యాంగ్ లియూ లేఖ రాశారు. కొంగరకలాన్లో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తానని చెప్పా
తెలంగాణలో ఫాక్స్కాన్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టటానికి సిద్ధమైంది.సీఎం కేసీఆర్తో ఫాక్స్కాన్ కంపెనీ సీఈఓ యంగ్ లియు సమావేశమయ్యారు. కొంగర్కలాన్లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటుకు ఫాక్స్కాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదు
బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించడంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఆయా రాష్ట్రాలవారిగా కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలో యూపీ జనరల్ సెక్రెటరీ బాధ్యతలను హిమాన్షు తివారీకి అప్పగించిన కేసీఆర్, మహారాష్ట�
ఉస్మానియా ఆసుపత్రి కోసం నూతన భవనాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఇప్పటికీ తమకు ఎలాంటి అధికార స్పష్టత రాలేదని, ప్రస్తుతం ఉన్న భవనంలో అరకొర సౌకర్యాల నడుమ రోగులకు వైద్యం చేయాల్సి వస్తోందని డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది
సోదరుడి హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లింది. ఈ అక్రమ కేసులో 2012లో కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు కోర్టు స్టేను రద్దు చేసి, నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాపై పెట్టిన తప్పుడు కేసులను మళ్లీ తిర�
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సీటు ఎంఐఎంకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సీటును దక్కించుకునేందుకు కావాల్సిన మెజారిటీ ఓట్లు బీఆర్ఎస్ కు ఉన్నప్పటికీ మిత్ర పక్షానికే అవకాశం ఇచ్చారు.
బీఆర్ఎస్ కంటే ముందు 60 ఏళ్లు కాంగ్రెస్, తెలుగు దేశం వాళ్లు పాలించారు. అయితే, తెలంగాణ అభివృద్ధి చెందలేదు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ దశ, దిశ మార్చారు. ప్రతిపక్షాలు సింగూరు జలాలు మెదక్ హక్కు అని ఎన్నికల కోసం వాడుకున్నాయి.
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి KCR పుట్టిన రోజు సందర్భంగా సీఎం KCR క్రికెట్ ట్రోఫీ సీజన్ 3ని సిద్దిపేటలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు, మంత్రి హరీష్ రావు విచ్చేసి ప్రారంభించారు.
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించిన కేసీఆర్ తాజాగా అంజన్నను దర్శించుకున్న తరువాత మరో రూ.600లు కేటాయించటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల�