Home » CM KCR
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ ను త్వరగా విచారించాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. కానీ, గతంలో చెప్పిన విధంగా మార్చి 24నే విచారిస్తామని సిజేఐ ధర్మా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తామన్నారు. విచారణ ఎదుర్కొంటామన్నారు. మరి సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారు? సంతోష్ కోర్టుకు వెళ్లారు. అరెస్టు కాకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం ప్రతి ఒక్కరి హక
మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ ఉండనుంది. మార్చి 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 30, ఆదివారం, మేఘ లగ్నం, ఉదయం 06.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సచివాలయం ప్రారంభోత్సవం జరగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 01.20కి సీఎం కేసీఆర్ సీట్లో కూర్చుంటారు.
మాజీ మంత్రి కే విజయరామరావు సోమవారం అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. మరోవైపు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూ�
కేసీఆర్, కవిత ఒత్తిడి చెయ్యటం వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళారని అరవింద్ అన్నారు. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందన్నారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని ఎంపీ
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుండి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ డాక్టర్లు పలు రకాల పరీక్షలు నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారని తెలిపారు.
ల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. కవితను ఈడీ అధికారులు విచారణ చేస్తున్న అంశంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఈడీ విచారణ అంశాలను సీఎం కేసీఆర్ ఆరా తీశారు. కేసీఆర్ కు ఈ అంశాలకు సంబంధించి వివరించటానికి మంత్రి జగదీశ్
త్వరలో వరంగల్ లో భారీ బహిరంగ సభ పెడతామని కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో ప్రతినిధుల సభ జరుపుతామని అన్నారు. సర్వేలు అన్నీ బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు నేతలు సిద్ధంగా ఉండాలని కూడా కేసీఆర్ అన్నారు. బీఆ�