Home » CM KCR
ఏప్రిల్ 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. సచివాలయం ప్రారంభం రోజు ఏఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయాలపై అధికారులకు సీఎం సూచించారు. అయితే, ప్రారంభోత్సవానికి ము�
స్టీల్ ప్లాంట్ సభ పేరుతో ఏపీలో విస్తరణే లక్ష్యమా?
ఎప్పుడు వచ్చామన్నదికాదన్నా .. శ్రీనన్నబుల్లెట్ కచ్చితంగా దిగుతుంది అంటూ పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి ద్వారా హక్కులు లేకుండా చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. లక్షల మంది ఆదివాసీల, గిరిజనుల పోడు భూముల సమస్యను
రైతుబంధు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాకాలను అన్ని బంద్ చేశారని పేర్కొన్నారుు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన ధనిక రాష్ట్రంలో 9 ఏళ్లవుతున్న కొలువులు రాలేదన్నారు.
సర్కారుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలువురు రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతు.. మన ఆలోచనల్లో నిజాయితీ ఉంటే అనుకున్నవి సాధించి తీరుతామని..అసాధ్యమైనదాన్నిసుస�
మార్చి 30, గురువారం శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా.. లేదా అనే �
కేసీఆర్కు ఓట్ల మీదనే ప్రేమ అనడానికి సజీవ సాక్ష్యం మునుగోడు ఎన్నికలు. ఎక్కడా మీ మునుగోడు హామీలు? గత బడ్జెట్లో రూ.17660 కోట్లు దళిత బంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు మరో మోసం. గొల్ల కురుమల కోసం ఖర్చు పె
తెలంగాణ బిడ్డలకి బువ్వ పెట్టుడు కాదు ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ గర్వంగా చెప్పారు.(Minister KTR)