Home » CM KCR
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిoచటానికి వీల్లేదని కేసీఆర్ చెప్పారు. మరి అటువంటప్పుడు అదే వ్యక్తి కొంటామని ఎలా అంటారు?అంటే అమ్మెయ్యమని వారి ఉద్దేశమా...?అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. తనను సస్పెండ్ చేయటంపై పొంగులేటీ స్పందించారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది.
విశాఖ పట్టణంలో ఈనెల చివరి నాటికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఫాక్టరీని ప్రైవేట్పరం చేయొద్దంటూ లక్ష్యంగా ఈ బహిరంగ సభను నిర్వహించనున�
CM KCR: వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలంటూ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రధాని సభకు కేసీఆర్ వస్తే సన్మానం చేయటానికి శాలువా తెచ్చాను కానీ ఆయన రాలేదు అని తెలిపారు బండి సంజయ్. కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
CM KCR : ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న హైదరాబాద్ కు రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ టూర్ లో భాగంగా..
ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్కు ఆహ్వానం.. ప్రధాని సభలో గులాబీ బాస్ మాట్లాడటానికి పీఎంవో సమయం కేటాయించింది. మరి సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొంటారా?లేదా?
ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైల్వేను ప్రారంభిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు.
టెన్త్ పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారు. తాండూరులో లీకేజీకి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారు. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీలో ఉన్నారు. ప్రశాంత్కు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నార�