Home » CM KCR
జెండా ఏదైనా.. పార్టీ ఏదైనా సరే.. సీఎం కేసీఆర్ను గద్దె దించుతామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఏ పార్టీ అనేది నిర్ణయం ప్రకటిస్తానని, మీ అందరి కోరిక మేరకు నిర్ణయం ఉంటుందని అభిమానులకు పొంగులేటి చెప్పారు.
రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు చీకటిరోజు అన్నారు. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్, కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు.
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును చాపర్ లో తనతో పాటు తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎంని కోరినట్లు చెప్పారు.
ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని కేసీఆర్ భరోసా
గాలి వానతో తెలంగాణలో 2,58,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, మామిడి వంటి పంటలకు నష్టం కలిగింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం అందిస్తాం. పంట నష్ట పరిహారం కింద రూ.250 కోట్లు విడుదల చేస్తున్నాం.
తెలంగాణలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించనున్నారు. ఇటీవల వడగళ్లతో కూడిన వానలు దంచికొట్టాయి. వరి, మొక్కజొన్నతోపాటు భారీ స్థాయిలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న అసదుద్దీన్ను కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అని స్థానిక మీడియా ప్రశ్నించింది.. ఓవైసీ సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబంను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దళితుల పట్ల, దళిత నియోజకవర్గాల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని, అంబేడ్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగాకూడా కేసీఆ�
నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయిందని విమర్శించారు. కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదని వెల్లడించారు. ఇక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని.. అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు.