Home » CM KCR
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. అలాగే జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ జరుగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. నూతన సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. ఆర
Mallu Bhatti Vikramarka : కరీంనగర్ అంటేనే పోరాటాల గడ్డ అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ స్థలం చాలా చరిత్రాత్మక స్థలం అన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తీర్చేందుకు సోనియాగాంధీ ఇక్కడే మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వచ్చింది.. కానీ న
తెలంగాణ ఉద్యమ నేత చకిలం అనిల్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీనే నమ్ముకున్నందుకు కేసీఆర్ నన్ను నట్టేట ముంచారని ఉద్యమం సమయంలోను..పార్టీ కోసం కష్టపడినవారికి సరైన గౌైరవం దక్కటంలేదని అందుకే రాజీనామా చేశాన�
మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై విమర్శలు సంధించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత తెలంగాణ పరువు తీశారు అంటూ దుయ్యబట్టారు.లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్కైన కవితను అరెస్ట్ చేయకుండ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై కవిత స్పందించారు. బుధవారం ఉదయం ఒక ప్రకట�
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్టుల వ�
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రమి రెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల9న వీళ్లు నామినేషన్ వేయబోతున్నారు. ఈ మేరకు సీఎం కేస�
Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పటించుకోకపోవటమే కాదు మహిళల మానప్రాణాలు పోతున్నా పట్టించుకోవటంలేదంటూ బండి సంజయ్ విమర్శలు సంధించారు.