Home » CM KCR
స్వరాష్ట్ర సాధన కోసం..గులాబీ ఉద్యం ఊపిరిపోసుకుంది.కలలు కన్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకుని చరిత్ర సృష్టించింది.ఉద్యమ పార్టీ కాస్తా రాజకీయ పార్టీగా మారింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు గులాబీ బాస్. బీఆర్ఎస్గా జాతీయ రాజకీయాల్�
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
సీఎం కేసీఆర్కు అత్యంత నమ్మకస్తుడిగా నమ్మినబంటుగా పేరున్న సోమేశ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ షురూ కానుంది. ఇక గులాబీ గూటిలో గులాబీ బాస్ ఆదేశాల మేరకు మాజీ సీఎస్ పనిచేయనున్నారు.
తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ పక్షాన రైతులకు పరిహారం అందేదాకా పోరాడతామని చెప్పారు.
సీఎం సీట్ కాపాడుకోండి
ఈ బడ్జెట్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఒక్క కల్యాణలక్ష్మి కోసమే ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. ఆ మొత్తాన్ని ఒకే పద్దులో ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.
విశాఖ ఉక్కుపై కేసీఆర్, జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను భారత ప్రభుత్వమే నిలబెట్టగలుగుతుందన్నారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీని అమలు చేస్తూ 2011 సంవత్సరంలో నాటి ప్రభుత్వం జీవో 73 జారీ చేసింది.
ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా ల�
మొదటి రెండు డోసులు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ తీసుకున్నవారు బూస్టర్ డోస్ గా కార్బెవ్యాక్స్ ను తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చింది.