Home » CM KCR
తెలంగాణ ప్రజలకు కావాల్సింది రాజమహళ్ళు, రాచరిక పోకడలు కాదు.న్యూ సెక్రటేరియట్ లో మసీదుకు ఐదుగుంటల స్థలం ఇచ్చిన కేసీఆర్, నల్ల పోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలే ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏంటి?
ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి నేతలు రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. ప్రజలను పట్టించుకోవటం లేదని అన్నారు.
CM KCR: తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు.
నేడే సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
Raghunandan Rao: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
దళితబంధులు కమిషన్లు తీసుకున్నవారిపై కేసీఆర్ ఎందుకు చర్యలుతీసుకోవాలేదు?అవినీతి చేశారని ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఆ విషయం తనకు తెలుసు అని చెబుతునే వారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించటంలేదు? అంటూ విమర్శలు చేశారు బండి,షర్మిల.
ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసావే.. మరి ఆ అనామకుడికున్న విలువ నీకు లేదా అంటూ సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
చిన్న పాటి వర్షానికి హైదరాబాద్ లో కాలనీలు మునిగిపోతున్నాయి.. ఇది విశ్వనగరమా.. విషాద నగరమా అని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.
CM KCR: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, తెలంగాణ భవన్ లో ఇవాళ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.