Home » CM KCR
కాంగ్రెస్ హయంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. కేసీఆర్ 9 సంవత్సరాలు ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ అసమర్థత, అవినీతి వల్లే పేపర్ లీకేజీ అయిందని విమర్శించారు. పేపర్ లీక్ పై ఇప్పటివరకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు వస్తాయని.. ఒకవేళ టీడీపీ- జనసేన కలవకపోయినా చంద్రబాబు 100 సీట్లతో గెలుస్తారని గోనె జోస్యం చెప్పారు.
ఆహ్వాన రచ్చ
ఓఆర్ఆర్ అంశంపై కాగ్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. దీనికి కేటీఆర్ కారణమని ఆరోపించారు.
గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎం కేసీఆర్ ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్నిరిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయం లోపలికి అడుగు పెట్టారు.
నేడు ఢిల్లీలో BRS కేంద్ర కార్యాలయం ప్రారంభం
అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. సీఎం కేసీఆర్కు ఢిల్లీలో ఏం పనిఉందని పోయాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు.
Raghunandan Rao: ఆ విషయంలో వచ్చిన రూ.7,380 కోట్ల రూపాయల ఆదాయంపై కేటీఆర్ ఎందుకు కనీసం ట్విట్టర్లో కూడా స్పందించలేదు? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
4 రోజులపాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్