Home » CM KCR
డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని చెబుతున్న బీజేపీ.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంగా బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో తెలంగాణలో లాంటి పథకాలు ఉన్నాయా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
కేసీఆర్కు కేంద్రాన్ని విమర్శించడమే తెలుసు
8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేసిన వందల కోట్లు ఎక్కడివని నిలదీశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య హీటె పుట్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం విషయంలో CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ పలు సంచలన విషయాలు వెల్లడించారు.
ఎన్నికలు దగ్గర వచ్చాక అంబేడ్కర్ విగ్రహం వచ్చిందని..తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని..దళితులను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు. అటువంటి కేసీర్ అంబేడ్కర్ వారసుడు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ తీవ్రంగా కేసీఆర్ పై విరుచుకుపడ్�
మాకూ తెలంగాణలో ఫ్రెండ్స్ ఉన్నారని, మామ అల్లుడితో చస్తున్నాం అని మా ఫ్రెండ్స్ చెబుతున్నారని కేసీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి పేర్ని నాని విమర్శించారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఫోకస్ పెంచిన టీసర్కార్
రైతులకు గన్నీ బ్యాగులు, టార్పలిన్ కవర్లతోపాటు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు సమాకూర్చాలని ఆదేశించారు. కాంటా అయిన వెంటనే ధాన్యాన్ని రైలు మిల్లులకు తరలించాలని అందుకనుగుణంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.
నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో వేర్వేరు బ్రాండ్ల పేరుతో వాటర్ బాటిల్ ను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు.
పేదల బాగు కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ మాఫియా ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల సొమ్ము కాజేశారని ఆరోపించారు.