Home » CM KCR
కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. బుధవారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్తో కలిసి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గ�
సీఎం కేసీఆర్ పర్యటనతో భద్రాచలం కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్లో విభేధాలు బయటపడ్డాయి. సీఎ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఎమ్మెల్యే వనమా, రేగా పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబాబాద్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. రెండు జిల్లాల్లో తలపెట్టిన సభల్లో కేసీఆర్ పాల్గ�
తెలంగాణ కొత్త ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. 1989 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శాంతికుమారిని ప్రస్తుతం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న శాంతికుమారిని సీఎస్గా సీఎం క�
తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతి కుమారి నియమితులుకానున్నారు. ఆమె నియామానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో ఉత్వర్వులు ఇవ్వనుంది.
తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశిస్తూ..కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. డీవోపీటీ పిటిషన్ పై హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగనుంది.
సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ఏపీ ప్రజలను తిట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఏపీ ఆహారాలను చులకన చేసి మాట్లాడారు? ఆంధ్రా పార్టీలు, పాలకులు అవసరమా? ఏపీ ప్రజలు, నాయకులు తెలంగాణను దోచు�
రాజకీయాలు చేయడమంటే గోల్ మాల్ చేయడం కాదని, అటువంటి గోల్ మాల్ గోవిందంగాళ్లు మనకు అవసరమా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో ఇవాళ పలువురు ఏపీ నేతలు చేరారు. విశ్రాంత ఐఏఎస్ తోట చంద్ర శేఖర్, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు,