Home » CM KCR
సీబీఐ మీద కోపం...కాంగ్రెస్ మీద చూపిస్తున్నాడు
హస్తినలో గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈకార్యక్రమానికి యూపీ మాజీ సీఎం, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరయ్యారు. పలువురు రాజకీయా నాయకులు,హర్యానా,పంజాబ్,యూపీ, బీహార్ కు చెందిన రైతు సంఘాల నాయకులు హా
రాజశ్యామల యాగం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదేనా!
ఢిల్లీలో కేసీఆర్ రాజ శ్యామల యాగం..
ఐదు రోజులు ఢిల్లీలోనే గులాబీ బాస్ మకాం
భారత రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గులాబీ బాస్ కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అక్కడి రాజశ్యామల యాగం కూడా నిర్వహించ�
కేసీఆర్ పతనానికి ఇదే నాంది
తెలంగాణ కేబినెట్ కీలక భేటీ!
బీఆర్ఎస్ నినాదం ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అని ఇక ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండాయే అని సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు.
21ఏళ్ల టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ప్రస్థానం ముగిసింది. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ ఈసీ �