Home » CM KCR
సీఎం కేసీఆర్ ఇవాళ యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. సతీసమేతంగా వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పించనున్నారు.
మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సీనియర్ సభ్యుడు, ‘లోక్ మత్ ’ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్డా గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు.
సీఎం కేసీఆర్ రేపు ఉదయం 11గంటలకు యాదాద్రికి వెళ్లనున్నారు. వచ్చే నెల5న జాతీయ పార్టీని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొంటారు. అదేవిధంగా వచ్చేనెల 5న సిద్దిపేట జిల్లా క�
దసరా రోజే జాతీయ పార్టీ ప్రకటించనున్న కేసీఆర్
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సింగరేణి ఉద్యోగులకు సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని నిర్ణయించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు రంగం సిద్ధమైంది. కొతకాలంగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న కేసీఆర్.. అందుకోసం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సీఎం కేసీఆర్ కటీఫ్ చెప్పారా? పీకే టీమ్ సర్వేలపై గులాబీ బాస్ అసంతృప్తి వ్యక్తం చేయటంతో ఇక తెలంగాణ నుంచి పీకే టీమ్ మకాం ఎత్తేసినట్లుగా సమాచారం.
తెలంగాణలో వారం రోజుల్లో 10 శాతం గిరిజన రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఆదివాసి, బంజారా ఆత్మీయ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
హైదరాబాద్ లో గిరిజన, ఆదివాసీ భవన్ లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బంజారాహిల్స్ లో సంత్ సేవాలాల్, కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్ లకు శనివారం(సెప్టెంబర్ 17,2022) ఆయన ప్రారంభోత్సవం చేశారు. బంజారాహిల్స్ లో రూ.24.68 కోట్లతో ఆదివాసీ భవన్, రూ.24.43 కోట్లతో బంజారా భవన్
తెలంగాణ సీఎం కేసీఆర్తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు. హైదరాబాద్ కు వచ్చిన వాఘేలా ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు.