Home » CM KCR
‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశం దర్యాప్తు దశలో ఉన్న నేపథ్యంలో తెరాస నేతలు ఎవరూ ఈ అంశంపై మాట్లాడొద్దని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావులు మినహా మిగిలినవారు ఈ అంశంపై పెద
స్కెచ్ వేస్తే ప్రత్యర్థి చిత్తు కావాల్సిందే. వ్యూహం రచించారా.. ఉద్దండులైనా యుద్ధ క్షేత్రం నుంచి పరుగులు పెట్టాల్సిందే. పొలిటికల్ ఎత్తులు వేయడంలో తనకు తానే దిట్ట అని మరోసారి నిరూపించుకున్నారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.
ఇదంతా కేసీఆర్ కుట్రే అని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిందంతా పెద్ద డ్రామా అని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా తరచు తీవ్ర విమర్శలు చేసే షర్మిల మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే వి
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రస్తుతం తుగ్లక్ రోడ్డులోని నివాసంలో వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులను అత్యవసరంగా ఢిల్లీ రావాలని ఆదేశించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మునుగోడు ఉపఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ (జాతీయ పార్టీ) గా కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపపోరు దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో మునుగోడులో గ
మునుగోడు ఉపఎన్నికల ప్రచారం మరో లెవెల్ కు తీసుకెళ్లబోతున్నారు గులాబీ బాస్. ఉపఎన్నికల ప్రచార బరిలోకి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిగబోతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో త్వరలో ప్రచార పర్వంలోకి అడుగుపెట్టబోతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను ప్రభాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆ�
అమలాపురంలో కేసీఆర్కు మద్దతుగా వెలసిన బ్యానర్లు