Home » CM KCR
YS షర్మిల అన్నంత పనీ చేశారు. ఢిల్లీ వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటూ సీబీఐ డెరెక్టర్కు ఫిర్యాదు చేసారు.
ఏపీలో ‘జై కేసీఆర్’ అంటూ బీఆర్ఎస్కు మద్దతుగా వెలసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో గులాబీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా ఏర్పడిన ఫ్లెక్సీలు కేసేీఆర్ కు మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తున్నాయి.
ఏపీతో పాటు దేశమంతటా బీఆర్ఎస్ పోటీ చేస్తుందని .. ప్రభంజనం సృష్టిస్తుంది..సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతారని మంత్రి అజయ్ కుమార్ అన్నారు.
CM కేసీఆర్పై ఫిర్యాదు చేయటానికి ఢిల్లీకి YS షర్మిల .. కేంద్రమంత్రులతో షర్మిల భేటీ కానున్నారు. ఈ భేటీ వెనుక పొలిటికల్ ప్లాన్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
జాతీయ పార్టీగా తన పార్టీని కేసీఆర్ ఎలా ముందుకు నడించగలరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు కూడా కొందరు ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలుగా ప్రకటించారు. అయితే, రాష్ట్ర స్థాయిలో రాణించినట్లు జాతీయ స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పటివ
తెలంగాణ భవన్ వేదికగా జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. అనంతరం తమిళనాడుకు చెందిన విదుతాలై చిరుతైగల్ కచ్చె(వీసీకే) నూతనంగా ప్రకటించబోయే జాతీయ పార్టీలో విలీనం కానున్నట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో మార్పు�
తెలంగాణలోని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు సొంత గూటికి చేరారు. కాసేపట్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ప్రగతి భవన్కు చేరుకున్న నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జిల్లా పరిష
నవంబర్ 3న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుండగా, ఈనెల 14న నామినేషన్ల దాఖలుకు చివరితేదీ. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటయ్యే బీఆర్ఎస్కు ఆలోగా కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరణ లభిస్తే టీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ తరపున పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు
జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను విడుదల చేసింది.