Home » CM KCR
తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఈరోజు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ఎనిమిది మెడికల్ కాలేజీలకు ప్రారంభించారు కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో చరిత్రలో ఇదొక కొత్�
తెలంగాణలో పెద్ద సంఖ్యలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం కృష్టికి ఫలితంగా సీఎం కేసీఆర్ ఈరోజు ఎనిమిది కాలేజీలను ప్రారంభించారు.ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఈరోజు ప�
ఎస్టీల రిజర్వేషన్ల శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. నా ప్రైవసీని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు నేనే పాల్పడలేదు. ప్రగతిభవన్లా కాకుండా రాజ్ భవన్ తల�
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కలిశారు. మునుగోడులో తనకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర
మునుగోడులో ఓటర్లను, ఎంపీటీసీలను కొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేయలేదా అని షర్మిల నిలదీశారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో ఎమ్మెల్యేకి అప్పజెప్పి ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు.
ఎవరో కోట్ల రూపాయల డబ్బులు ఇస్తానంటూ ఫాంహౌసుకు వచ్చిన ఆ ఎమ్మెల్యేలు నీతిమంతులా? ఏ పార్టీలో గెలిచారు? ఇప్పుడు ఏపార్టీలోకి వచ్చారు?అంటూ టీఆర్ఎస్ పైనా..సీఎం కేసీఆర్ పైనా కేంద్రం కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫాంహౌస్ సీఎం మామీద విమర్శలు చేయటమా?అంటూ
హైదరాబాద్ వచ్చి తన ప్రభుత్వాన్నే కూలుస్తానంటే చూస్తూ ఊరుకుంటానా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేల్ని కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తేలాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని కేసీఆర్ మీడియాతో పంచుకున్నారు.
ఇటీవల ఫామ్హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. ఈ కొనుగోలుకు సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేశారు.
సీబీఐ అంటే కేసీఆర్కు భయం పట్టుకుంది. తప్పు చేయకుంటే ఎందుకంత భయం, తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసు రాగానే జీవో 51 ఇచ్చారంటూ ఆరోపించారు.