Home » CM KCR
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణ పనులను టీజెఎన్కో కు అప్పగించింది. 2014 లో ప్లాంటు కోసం స్థల పరిశీలన జరిగింది. సీఎం కేసీఆర్ 2015 జూన్ 8న పనులకు శంకుస్థాపన చేశారు.
సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు సెక్రటేరియట్
తెలంగాణలో ముందస్తు తప్పదా.? ,
తెలంగాణ గట్టు మీద ముందస్తు రాగం వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేస్తారని, ఏప్రిల్ లేదా మే లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చేఏడాది ఫిబ్రవరి చివరలో అసెంబ్లీని రద్దుచేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు చేస్తే కర్ణాటకతో పాటు ఎన్నికలు వస్తాయని టీఆర్ఎస్ అధ�
ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం కేసీఆర్. కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
2023 అసెంబ్లీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న గులాబీ బాస్.. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా, ఇప్పటి నుంచే యాక్షన్ షురూ చేశారు.
నిజామాబాద్లో కవితను ఓడిపోయేలా ప్లాన్ చేసింది కేసీఆరే.. తన రాజకీయాల కోసం కేసీఆర్ పక్కా ప్లాన్ ప్రకారమే తన కూతురు కవితి ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారు అంటూ మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ యుద్ధమే అని కేసీఆర్ ప్రకటించారు. ఆ పార్టీ కుట్రలన్నింటినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు గులాబీ బాస్.
ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పట్లో ముందస్తు ఎన్నికలు లేవని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.