Home » CM KCR
పీకే నో చెప్పడానికి ఆ రెండే కారణం!
TRS పార్టీ 21వ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కు నిజం చెప్పకూడదనే శాపం ఉందేమో అందుకు నిజం చెప్పరు అంటూ ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భాగ్యనగరంలో బుధవారం ప్లీనరీ జరగనుంది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీలో మూడువేల...
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నేడు(బుధవారం) పార్టీ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేసింది.
వందలు, వేల మంది బిలియనీర్లను నేను తీసుకొచ్చి తెలంగాణను డెవలప్ చేశానని కేఏ పాల్ వివరించారు. జార్జిబుష్ ని, బిల్ క్లింటన్ ని హైదరాబాద్ కు తీసుకొచ్చింది నేనే అన్నారు.
కొద్దిరోజులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్కు మధ్య మాటలు లేవనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో గవర్నర్ వర్సెస్ తెరాస నేతల మధ్య అడపాదడపా మాటల యుద్ధం సాగుతోంది...
కేసీఆర్ సర్కార్ ఒక్కో ఆస్పత్రిని 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది. అల్వాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 28.41 ఎకరాల్లో జీ ప్లస్ 5 భవనాన్ని 897 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) కాంగ్రెస్ లో చేరిక, తెలంగాణలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుపై అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
గులాబీ దళంలో (టీఆర్ఎస్) ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టెన్షన్ మొదలైంది. సీఎం కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో గులాబీ నేతల్లో టెన్షన్ నెలకొంది.
కేసీఆర్తో పీకే భేటీ అజెండా అదే..!